1778 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- జనవరి 18 – కెప్టెన్ జేమ్స్ కుక్, హెచ్ఎంఎస్ రిజల్యూషన్, హెచ్ఎంఎస్ డిస్కవరీ ఓడలపై మూడవ సముద్రయానం: పసిఫిక్ మహాసముద్రం యొక్క హవాయి దీవులలో మొదట ఓహు తరువాత కాయైని చూసాడు. వీటికి అతను శాండ్విచ్ దీవులని పేరు పెట్టాడు
- జూన్ – ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధం (1778–83) ప్రారంభమైంది.
- జూలై 10 – ఫ్రాన్స్కు చెందిన లూయిస్ XVI గ్రేట్ బ్రిటన్ రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు.
- నవంబర్ 26: హవాయి దీవులలోని మౌయిలో అడుగుపెట్టిన మొదటి యూరోపియన్ కెప్టెన్ జేమ్స్ కుక్ అయ్యాడు.
కిత్తూరు చెన్నమ్మ
18వ శతాబ్దం |
---|
సంవత్సరాలు | |
---|
శతాబ్దాలు | |
---|