Telugu News (తెలుగు వార్తలు)
హాకీ విశ్వవిజేత బెల్జియంపురుషుల హాకీ ప్రపంచ కప్ సాధించిన ఆరో జట్టుగా బెల్జియం నిలిచింది. వరుసగా రెండో ప్రపంచ కప్ను నెదర్లాండ్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది.
ఎట్టకేలకు KCR పంతం నెగ్గనుంది..దుర్మార్గమైన ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులతో ఆడబిడ్డలకు చీరలు పంచలేకపోయామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు.
దూసుకొస్తున్న 'పెథాయ్'.. కోస్తాకు హై అలర్ట్గంటకు 19 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్. సోమవారం మధ్యాహ్నం కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం. అధికారుల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం.
త్వరలో 9,335 మంది గ్రామ కార్యదర్శుల నియామకంనూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల రూపురేఖలను మార్చాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామాలకు సంబంధించిన అంశాలపై కీలక చర్చ జరిగింది.
అంగరంగ వైభవంగా సైనా, కశ్యప్ల రిసెప్షన్బ్యాడ్మింటన్ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ రిసెప్షన్కు పలు రంగాల ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.
తుఫాన్ అలర్ట్.. రైల్వే, రెవెన్యూ హెల్ప్ లైన్పెథాయ్ తుఫాన్తో అధికారులు అలర్ట్.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు. కంట్రోల్ రూమల్లు ఏర్పాటు చేసిన అధికారులు.
ఫెడరల్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు: బాబుకరుణానిధి విగ్రహావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తన ప్రసంగాన్ని తమిళంలో మొదలుపెట్టారు. కరుణానిధిపై ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రూ.84లక్షల చిల్లర నొక్కేసిన బ్యాంక్ మేనేజర్బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్. చిల్లర రూపంలో రూ.84లక్షలు నొక్కేసిన మేనేజర్. ఆడిట్ చేయడంతో బయటపడిన బండారం.
రేపే KTR కీలక బాధ్యతల స్వీకరణటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టడం పట్ల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ మీడియాతో మాట్లాడారు. సోమవారం జరగనున్న కార్యక్రమాల గురించి వివరించారు.
ఎంఐఎం శాసనసభాపక్షనేతగా అక్బరుద్దీన్ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి వరసగా ఐదోసారి గెలుపొందిన విషయం తెలిసిందే.
తెలంగాణలోనూ ‘పెథాయ్’ ఎఫెక్ట్ ఉంటుంది!మొదటినుంచీ అంచనా వేసినట్లుగానే తూర్పు, ఈశాన్య తెలంగాణలో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
చంద్రబాబు రాజకీయ ఊసరవెల్లి: జగన్తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చారు. టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించి.. కేటీఆర్ కుదరదనడంతో కాంగ్రెస్ పంచన చేరారు. సిగ్గులేకుండా ఢిల్లీ వెళ్లి
పెర్త్ టెస్టులో పట్టుబిగించిన ఆసీస్..!భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకి ఆలౌటవడంతో ఆస్ట్రేలియాకి 43 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ధోనీని మించిన కీపర్ పంత్.. మరో రికార్డ్తొలి టెస్ట్లో ఏకంగా 11 క్యాచ్లతో రికార్డ్ సాధించిన వికెట్ కీపర్ పంత్.. రెండో టెస్టులో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
సింధు విజయంపై స్పందించిన మహేష్జపాన్ స్టార్, వరల్డ్ ఛాంపియన్ నవొమి ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
డైమండ్ కొట్టేశాడు.. నిఘా నేత్రానికి బుక్దొంగగారి అతి తెలివి బెడిసికొట్టింది. డైమండ్ దర్జాగా కొట్టేశాడు.. నిఘా నేత్రానికి మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు.
నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: సింధుఫైనల్ ఫోబియా అని కామెంట్ చేసిన వాళ్ల నోళ్లు మూయించే ప్రదర్శన చేశారు పీవీ సింధు. భారతీయులకు అందని ద్రాక్షగా మారిన టైటిల్ను తెలుగు తేజం సింధు సాధించారు.
కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియావిగ్రహావిష్కరణ అనంతరం మెరీనా బీచ్ వద్ద ఉన్న కరుణానిధి సమాధి వద్ద సోనియా, రాహుల్, చంద్రబాబు, విజయన్ నివాళులర్పించారు.
పెళ్లైన మూడు రోజులకే వధువు ఆత్మహత్యపెళ్లైన మూడు రోజులకే ప్రాణాలు తీసుకున్న నవ వధువు. పుట్టింట్లో కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్య. ఇష్టం లేని వివాహమే కారణమా..
లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తా: కోమటిరెడ్డికేంద్రం నుంచి వచ్చిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు అందకుండా దారి మళ్లించిందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు.
ఎన్నికల సిరాతో బొబ్బలు.. ఉద్యోగుల ఆందోళనఓటర్ల చేతి వేలికి సిరా వేస్తున్న క్రమంలో తన చేతి వేళ్లకు అంటుకుందని, ఆ మరుసటి రోజు బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయిందని ఓ ఉద్యోగి చెప్పారు.
చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతిచక్కెర ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు.
‘రౌడీ బేబీ’ సాంగ్ ప్రోమో.. ధనుష్ కేకో కేక!‘మారి 2’లో ధనుష్కు జంటగా సాయి పల్లవి నటించింది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ విలన్ పాత్ర పోషిస్తోంది.
నటి అనుపమ కోసం ఎగబడ్డ బ్యాడ్ బాయ్స్!ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ హీరోగా పవన్ వడయార్ తెరకెక్కిస్తున్న 'నట సార్వభౌమ' చిత్రంలో నటిస్తోంది అనుపమ.
రౌడీలు రాజ్యమేలుతున్నారు: పవన్ కళ్యాణ్సమాజంలో రాను రాను పట్టణీకరణ, అవినీతి పెరిగిపోయి రౌడీలు రాజ్యమేలే స్థాయికొచ్చామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
కోహ్లీ నాటౌట్.. నెటిజన్లు ఫైర్!కోహ్లీ ఔట్ వివాదంపై భారత క్రికెట్ అభిమానులు వరసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. వాటిలో కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘెల్వీడిన ఉత్కంఠ. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘెల్. సోమవారం రాయ్పూర్లో ప్రమాణ స్వీకారం.
అక్రమ సంబంధం: మరో మహిళతో భర్తకు వలపుల వల విసిరి హతమార్చిందిభర్తను అడ్డుతొలగించుకోడానికి ఓ మహిళ ప్రియుడి సాయంతో పెద్ద పథకమే వేసింది. ఇందు కోసం ఓ మహిళ సాయం తీసుకుని పక్కాగా ప్లాన్ అమలు చేసింది.
లైవ్లో ఆసీస్ స్పిన్నర్ ‘షార్ట్’ లాగేశాడు..!స్పిన్నర్ నాథన్ లయన్ వెనుక రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. అనూహ్యంగా వచ్చి షార్ట్ లాగేశాడు.
సీరియల్ రేపిస్ట్ అరెస్ట్.. క్రైమ్ రికార్డ్ చూస్తే షాక్సీరియల్ రేపిస్ట్ ఆటకట్టించిన చెన్నై పోలీసులు. నిందితుడి క్రైమ్ రికార్డ్ చూసి షాక్ తిన్న పోలీసులు.
అందుకే ‘సత్యాగ్రహి’ ఆపేశా: పవన్ కళ్యాణ్వయసున్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు.. ఓ 25 సంవత్సరాల నా జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నానని పవన్
కేటీఆర్ది అహంకారం: ఎమ్మెల్సీ బుద్దాకేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్, ఓవైసీ ఏపీకి వచ్చి ప్రచారం చేస్తే అభ్యంతరం ఏమీ లేదు.
More Telugu News >>
Loading..
See all most commented stories